సునంద పుష్కర్ కేసు: వాటి ఆధారంగా... శశిథరూర్కు సిట్ 20 ప్రశ్నలు!
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ను ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) మరోసారి ప్రశ్నించింది. గురువారం ఉదయం ఆయనను సిట్ ప్రశ్నించింది. గడిచిన రెండు వారాల్లో థరూర్ను రెండోసారి విచారించింది.
డీసీపీ ఎస్ కుష్వంత్, సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సింగ్ ఈ విచారణలో పాల్గొన్నారు. మొదటిసారి శశిథరూర్ విచారణలో చెప్పిన విషయాలను, ఇటీవల పలు సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన సిట్ బృందం ఫ్రెష్ క్వశ్చనీర్ను తయారు చేసుకుంది.

సిట్ శశిథరూర్ను కొత్తగా మరో ఇరవై ప్రశ్నలు అడుగుతోందని సమాచారం. శశిథరూర్ సరోజినీ నగర్ పోలీసు స్టేషన్కు ఉదయం పదిన్నరకు వచ్చారు. అతను న్యాయవాదితో కలిసి కారులో వచ్చారు. సరోజినగర్ పోలీసు స్టేషన్ నుండి అతనిని సిట్ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. అక్కడ పదకొండున్నరకు విచారణ ప్రారంభించారు. కాగా, శశిథరూర్ ఇంట్లో పని చేసిన నారాయణ సింగ్, బజరంగ్లను మరోసారి విచారించనున్నారని తెలుస్తోంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications