సునంద పుష్కర్ కేసు: వాటి ఆధారంగా... శశిథరూర్కు సిట్ 20 ప్రశ్నలు!
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ను ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) మరోసారి ప్రశ్నించింది. గురువారం ఉదయం ఆయనను సిట్ ప్రశ్నించింది. గడిచిన రెండు వారాల్లో థరూర్ను రెండోసారి విచారించింది.
డీసీపీ ఎస్ కుష్వంత్, సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సింగ్ ఈ విచారణలో పాల్గొన్నారు. మొదటిసారి శశిథరూర్ విచారణలో చెప్పిన విషయాలను, ఇటీవల పలు సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన సిట్ బృందం ఫ్రెష్ క్వశ్చనీర్ను తయారు చేసుకుంది.

సిట్ శశిథరూర్ను కొత్తగా మరో ఇరవై ప్రశ్నలు అడుగుతోందని సమాచారం. శశిథరూర్ సరోజినీ నగర్ పోలీసు స్టేషన్కు ఉదయం పదిన్నరకు వచ్చారు. అతను న్యాయవాదితో కలిసి కారులో వచ్చారు. సరోజినగర్ పోలీసు స్టేషన్ నుండి అతనిని సిట్ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. అక్కడ పదకొండున్నరకు విచారణ ప్రారంభించారు. కాగా, శశిథరూర్ ఇంట్లో పని చేసిన నారాయణ సింగ్, బజరంగ్లను మరోసారి విచారించనున్నారని తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications