జమ్మూలో ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వేబ్రిడ్జి(వీడియో)
శ్రీనగర్: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వే జమ్మూకాశ్మీర్లో భారీ ప్రాజెక్టును చేపట్టింది. చీనాబ్ నదిపై నిర్మించనున్న రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన కానుంది.

1,315 మీటర్ల పొడవు కలిగి ఉండి 359 మీటర్ల ఎత్తుతో రైల్వే బ్రిడ్జ్ నిర్మించబడుతోంది. 324 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ మరో 35 మీటర్ల ఎత్తులో ఉండటం విశేషం. ఈ వంతెన నిర్మాణానికి 480 మీటర్ల ఆర్చ్ను ఉపయోగిస్తున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications