13మంది మృతి: స్టెరిలైట్ ప్లాంట్ శాశ్వత మూసివేత
చెన్నై: తూత్తుకుడి ఆందోళనల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. స్టెరిలైట్ ప్లాంటును శాశ్వతంగా మూసివేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.
కేబినెట్ సమావేశం తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ కారణంగా స్థానికులు అనారోగ్యానికి గువుతున్నారని, వెంటనే మూసివేయాలంటూ గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. మే 22న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13మంది ఆందోళనకారులు మృతి చెందారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
State government has been taking steps to close down Sterlite plant, through legal means. #SterliteProtest
— Edappadi K Palaniswami (@CMOTamilNadu) May 24, 2018
రాజకీయ పార్టీలు ఆందోళనకారులకు మద్దతుగా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్టెరిలైట్ ప్లాంటును శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications