పాకిస్తాన్ కు కూడ ఆ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళొచ్చు: సదానందగౌడ
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలను హైద్రాబాద్ కు తరలించడంపై బిజెపి నేత సదానందగౌడ శుక్రవారం నాడు స్పందించారు. కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చని ఆయన చెప్పారు. అయితే పాకిస్థాన్ కు కూడ ఎమ్మెల్యేలను కూడ తీసుకెళ్ళినా తమకు అభ్యంతరం లేదని బిజెపి నేత సదానంద గౌడ అభిప్రాయపడ్డారు.
Recommended Video

తమకు కావాల్సిన మెజార్టీ ఉందని, లేకుంటే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తామని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్పై తరలించడంపై స్పందించారు. అది వారి హక్కని చెప్పారు. వారందరిని ఎక్కడికి తీసుకెళ్లినా చివరకు పాకిస్తాన్కు తీసుకెళ్లిన తమకొచ్చిన ఇబ్బందేమి లేదన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో బిఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేశారు. అయితే బలనిరూపణను యడ్యూరప్ప చేసుకోవాల్సి ఉంది. మే 19వ తేదిన సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.
అయితే విశ్వాస పరీక్షల్లో విజయం సాధిస్తామని బిజెపి నేతలు ధీమాగా కూడ ఉన్నారు. కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు కూడ కాంగ్రెస్ నేతలు బలాన్ని నిరూపించుకొంటామని ధీమాగా ఉన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు హైద్రాబాద్ కు తరలించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications