రాజ్యసభకు రేపే ట్రిపుల్ తలాక్ బిల్లు!: ఎంపీలకు విప్ జారీ
న్యూఢిల్లీ: ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్రం భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే లోకసభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది.
ముస్లిం మహిళల రక్షణే ప్రధానంగా కేంద్రం ఈ బిల్లును శీతకాల సమావేశంలో ప్రవేశపెట్టింది. జనవరి 5తో శీతాకాల సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో
బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోకసభలో సవరణలేమీ లేకుండానే ఆమోదం పొందిన ఈ బిల్లు.. రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది.
More From
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications