కేంద్ర బడ్జెట్ 2018: డిజిటలైజేషన్కు జైట్లీ ప్రాముఖ్యం
Recommended Video

న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డిజిటలైజేషన్కు ప్రాముఖ్యం ఇచ్చే అవకాశం ఉంది. డిజిటలైజేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డిజిటల్ చెల్లింపులు పెరిగితే తప్ప డిజిటలైజేషన్ లక్ష్యం నెరవేరదు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన పెరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో డిజిటలైజేషన్కు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే అవకాశం ఉంది.

దాంతో డిజిటల్ చెల్లింపులకు, డిజిటల్ చెల్లింపుల సేవలు అందించే సంస్థలకు బడ్జెట్లో రాయితీలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్పై ఉన్న 18 శాతం జిఎస్టీని తగ్గించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
లావాదేవీలను పెంచేందుకు మైక్రో ఎటిఎం లావాదేవీలపై చార్జీలను 0.5 శాతం నుంచి 1 శాతానికి పెంచాలనే నిర్ణయాన్ని మరోమారు సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్ నగద లావాదేవీలకు సంబంధించి సైబర్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications