Wife: టెర్రాస్ మీద భర్త మర్మాంగం కోసి హత్య, పోలీసు కస్టడీలో శ్వేతా, ఆంధ్రా మొగుడు, ప్రియుడి స్కెచ్ ? !
బెంగళూరు/హిందూపురం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఐటీ హబ్ బెంగళూరులో దంపతులు నివాసం ఉంటున్నారు. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. తరువాత భర్త గురించి అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు. ఉదయం భర్త అతను నివాసం ఉంటున్న ఇంటి టెర్రాస్ మీద శవమై కనిపించాడు. భర్త మర్మాంగం కోసేసి తల మీద దాడి చేసి చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. భర్త హత్య కేసులో అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ హబ్ చేరుకుని డబ్బులు సంపాధించాలని ఆశపడిన యువకుడు అతని ఇంటిలోనే హత్యకు గురికావడం కలకలం రేపింది.

More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications