సోనియాలాగా పార్టీని నడుపుతామన్న లాలూ భార్య రబ్రీ

తన కుమారులు తేజ్, తేజస్విలతో కలిసి ఆర్జేడిని నడిపిస్తామని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పారు. లాలూ ఆబ్సెన్స్లో తాము బీహార్లో పార్టీని నడిపిస్తున్నామన్నారు.
కాంగ్రెసు పార్టీని సోనియా, రాహుల్లు నడిపిస్తున్నట్లే తాము ఆర్జేడిని బీహార్లో పటిష్టపరుస్తామని చెప్పారు. లాలూతో నిన్న కోర్టుకు వచ్చిన తేజస్వి తండ్రికి శిక్ష పడటాన్ని రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ప్రజాకోర్టులో తేల్చుకుంటామని చెప్పారు.
రబ్రీ దేవి తమ నాయకురాలు అని, ఆమె తమను నడిపిస్తుందని ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి రాంకృపాల్ యాదవ్ చెప్పారు. కాగా, రబ్రీ దేవి 1999లో ఏడాదికి పైగా బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత 2000 నుండి 2005 వరకు చేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications