సోనియాలాగా పార్టీని నడుపుతామన్న లాలూ భార్య రబ్రీ

తన కుమారులు తేజ్, తేజస్విలతో కలిసి ఆర్జేడిని నడిపిస్తామని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పారు. లాలూ ఆబ్సెన్స్లో తాము బీహార్లో పార్టీని నడిపిస్తున్నామన్నారు.
కాంగ్రెసు పార్టీని సోనియా, రాహుల్లు నడిపిస్తున్నట్లే తాము ఆర్జేడిని బీహార్లో పటిష్టపరుస్తామని చెప్పారు. లాలూతో నిన్న కోర్టుకు వచ్చిన తేజస్వి తండ్రికి శిక్ష పడటాన్ని రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ప్రజాకోర్టులో తేల్చుకుంటామని చెప్పారు.
రబ్రీ దేవి తమ నాయకురాలు అని, ఆమె తమను నడిపిస్తుందని ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి రాంకృపాల్ యాదవ్ చెప్పారు. కాగా, రబ్రీ దేవి 1999లో ఏడాదికి పైగా బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత 2000 నుండి 2005 వరకు చేశారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications