సోదరుడిని చూసి కంటతడి: క్షమించాలన్న మెమన్
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్కి గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. ఉరిశిక్ష అమలు ఖరారు కావడంతో నాగ్పూర్ సెంట్రల్ జైలులో బుధవారం యాకూబ్ను ఆయన కుటుంబసభ్యులు కలిశారు.
యాకుబ్ తన కూతురును, కుటుంబసభ్యులను కలవాలని కోరడంతో జైలు అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా యాకుబ్ తన తన కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.

కాగా, సోదరుడు సులేమాన్ని చూసి యాకూబ్ మెమన్ కంటతడిపెట్టారని జైలు అధికారులు గురువారం తెలిపారు. 'నేను ఎదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి' అంటూ యాకూబ్ తన తోటి ఖైదీలకు, జైలు అధికారులకు చెప్పాడని అధికారులు పేర్కొన్నారు.
ఉరి వేసే ముందు తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదని వైద్యులకు యాకుబ్ తెలిపినట్లు వారు చెప్పారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications