ALERT: అంతుచిక్కని వ్యాధి.. 48 గంటల్లో 50 మంది మృతి..!
కొవిడ్-19 తర్వాత.. రోజుకో వైరస్ పుట్టుకొస్తోంది. అంతుచిక్కని వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని వాయువ్య ప్రాంతంలో ఓ అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వైరస్ సోకి నెలరోజుల్లోనే 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన 48 గంటల్లోనే ప్రజలు మృతి చెందుతున్నారు. దీంతో వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లల్లో మొదట ఈ వ్యాధిని గుర్తించినట్లు తెలుస్తోంది.
లక్షణాలు ఇవే..
జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం లక్షణాలు ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) అందించిన వివరాల ప్రకారం.. జనవరి 21న కాంగోలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 16 నాటికి 431 కేసులు నమోదు కాగా 53 మరణాలు సంభవించాయి.

వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మరోవైపు ఈ అంతుచిక్కని వ్యాధిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ ఓ ప్రకటనలో పేర్కొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications