అఫ్గాన్లో బాంబుపేలుడు: 15మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్పట్టణం గురువారం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఆత్మాహుతి బాంబుదాడిలో 15మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 20మంది వరకు గాయాలపాలయ్యారు.
ఆఫ్ఘనిస్థాన్ భద్రతా సిబ్బంది మత్తుమందులు, మద్యానికి వ్యతిరేకంగా ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా, ఇతర దేశాల దౌత్యకార్యాలయాలకు సమీపంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.

నాలుగు వాహనాల్లో మృతదేహాలను తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, ఆత్మాహుతి దాడికి పాల్పడిన నిందితుడు భద్రతా సిబ్బంది దుస్తుల్లో వచ్చినట్టు గుర్తించారు. మాదక ద్రవ్యాల తనిఖీ బృందంతో కలిసిపోయి ఈ పేలుడుకు పాల్పడినట్టు సమాచారం.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications