Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

థాయ్‌‌లో బాంబు పేలుళ్లు: ఇద్దరు మృతి, 40మందికి గాయాలు

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పట్టాని ప్రావిన్స్‌లోని సదరన్‌ హోటల్‌ పార్కింగ్‌ ప్రాంతంలోనూ, హోటల్‌ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన ట్రక్కులోనూ మంగళవారం రాత్రి బాంబులు పేలాయి.

ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. రెండు వారాల క్రితం జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

Another Bombing in Southern Thailand Kills One

థాయ్‌లాండ్‌కు 10% శాతానికిపైగా ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. తరుచూ బాంబు పేలుళ్ల ఘటనలు జరుగుతుండటంతో ఆ ప్రభావం పర్యాటకంపై పడుతుందని ప్రభుత్వంతోాపటు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+