అలా చేస్తూ భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది: చైనా ఆరోపణలు
నెలన్నర రోజులుగా భారత్ - చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లామ్ సరిహద్దు ప్రాంతంలో రోడ్లు బాగు చేయడం, బలగాలను మోహరించడం వంటి పనులు చేపడుతూ భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందని చైనా విద
బీజింగ్/న్యూఢిల్లీ: నెలన్నర రోజులుగా భారత్ - చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లామ్ సరిహద్దు ప్రాంతంలో రోడ్లు బాగు చేయడం, బలగాలను మోహరించడం వంటి పనులు చేపడుతూ భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది.
చైనా భూభాగంలో భారత్ సైన్యం అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తమ వైపు భాగంలో బలగాలను మోహరిస్తోందని చైనా ఇష్టారీతిన ఆరోపణలు చేసింది. ఇది నిజంగా శాంతి కోసం మాత్రం కాదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

చైనా ఆరోపణలను భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఖండించారు. దీనిపై ఆమె పార్లమెంట్కు లిఖితపూర్వక సమాధానం అందజేశారు.
భారత్ ఎప్పుడూ ఇరు దేశాల మధ్య శాంతి సమన్వయాన్నే కోరుకుంటుందని, మన మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగాలంటే అలాగే ఉండాలని, అందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.
ఈ డోక్లాం సమస్యకు ఇరు దేశాల ప్రతినిధులు చర్చించడం ద్వారానే సమాధానాన్ని వెతికే ఆలోచనలో భారత్ ఉందని సుష్మా పేర్కొన్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications