భారత్ భూభాగంలోకి కిలో మీటర్ మేర చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ
భారత్ - చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. చైనా దళాలు భారత్ భూభూగంలోకి చొచ్చుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్ - చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. చైనా దళాలు భారత్ భూభూగంలోకి చొచ్చుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. జూలై 25వ తేదీన చైనా దళాలు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా బారాహోతి వద్ద దాదాపు ఒక కిలో మీటర్ మేర భారత్ భూభాగంలోకి వచ్చాయి.

అంతేకాదు, అంతకుముందు జూలై 19వ తేదీన కూడా చైనా దళాలు చమోలి జిల్లాలోని సరిహద్దుల్లో ఉల్లంఘించింది. ఆయుధాలతో వచ్చారు.
జూలై 25వ తేదీన ఉదయం 9 గంటలకు బారాహోతి ప్రాంతంలో 800 మీటర్ల నుంచి 1 కిలో మీటర్ మధ్య దూరానికి చొచ్చుకు వచ్చింది.
More From
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications