వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజిప్ట్ చర్చిలో ఆత్మాహుతి దాడి: 45 మంది మృతి, తమ పనేనని ఐసిస్ ప్రకటన

ఈజిప్ట్‌ టన్టా పట్టణంలోని ప్రముఖ కోప్టిక్‌ చర్చిలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 45 మంది మృత్యువాతపడ్డారు. 119 మందికి గాయాలయ్యాయి.

|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్ట్‌ టన్టా పట్టణంలోని ప్రముఖ కోప్టిక్‌ చర్చిలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 45 మంది మృత్యువాతపడ్డారు. 119 మందికి గాయాలయ్యాయి.

ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి పేలుడు పదార్థాలతో వచ్చి చర్చిలో తనని తాను పేల్చేసుకున్నాడు. మొత్తం రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

తొలి పేలుడులో 27 మంది మృతి చెందగా, 78 మంది గాయపడ్డారు. ఇది టాన్టాలోని కాప్టిక్ చర్చి వద్ద జరిగింది. ఇది కైరోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ తర్వాత సూసైడ్ బాంబర్ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

Egypt: 21 killed in explosion at Coptic Christian church

సహాయక బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. చర్చి చుట్టూ భారీ బందోబస్తు విధించారు. 2016 డిసెంబర్‌లో ఇదే చర్చిలో జరిగిన పేలుడులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
At least 21 people were killed by an explosion at a Coptic Christian church in northern Egypt during a service to celebrate Palm Sunday, state television reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X