వాషింగ్టన్లో హిందూ దేవాలయంపై దాడి: గోడలపై పిచ్చి రాతలు
వాషింగ్టన్: వాషింగ్టన్లో ఓ హిందూ దేవాలయం పైన కొందరు దుండగులు దాడి చేశారు! స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. దేవాలయం మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో దాని పైన కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.
అలాగే, ఆలయం గోడల పైన గెటవుట్ అని రాశారు. ఆలయం వెలుపల స్వస్తిక్ గుర్తుతో పాటు ఆ రాతలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. అనంతరం దీని పైన విచారణ మొదలు పెట్టారు.
ఈ ఘటన పైన హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు. గెటౌట్ అనేందుకు వారెవరని ప్రశ్నించారు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ స్పందించారు.

ఈ ఘటన పైన పోలీసులు వేగంగా స్పందించారని కితాబిచ్చారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పైన మతవ్యాఖ్యలు చేసిన పదిరోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications