గంటలోనే 3 సార్లు భారీ భూకంపం .. భయంతో ప్రజలు పరుగులు
టిబెట్ లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లనుంచి పరుగులు తీశారు. టిబెట్ దేశవ్యాప్తంగా భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చుట్టూ కొండలతో నిండి ఉన్న దేశం టిబెట్. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితి కారణంగా వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి టిబెబ్ లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ తెలిపింది.
An #earthquake with a magnitude of 5.7 on the Richter Scale hit #Tibet at 02.41 am (IST) today: National Center for Seismology (NCS) pic.twitter.com/RdXfboNpw7
— All India Radio News (@airnewsalerts) May 11, 2025
టిబెట్ లో వరుసగా మూడు సార్లు భూమి కంపించింది. ఇవాళ తెల్లవారు జామున 2 నుంచి 3 గంటల సమయంలో మూడుసార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. మొదట 2 గంటల 41 నిమిషాలకు గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్ పై 5.7 తీవ్రత నమోదైంది.
మరోసారి భూకంపంతో వణికిపోయిన టిబెట్.!!
— Telugu Reporter (@TeluguReporter_) May 12, 2025
సోమవారం తెల్లవారుజామున 02.41 గంటలకు (IST) టిబెట్లో రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS).#Tibet #Earthquake pic.twitter.com/dezBPfuXgw
ఆ తర్వాత రెండోసారి ఉదయం 3గంటల 6 నిమిషాలకు మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్ పై 3.7 తీవ్రత నమోదైంది. ఇక మూడోసారి ఉదయం 3 గంటల 48 నిమిషాల ప్రాంతంలో ఆఖరిసారి ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్ స్కేల్ పై 3.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications