ఇరాక్పై మరోసారి రాకెట్ దాడి, కిర్కుక్ ప్రావిన్స్లో అటాక్, ధృవీకరించిన అమెరికా, ఇరాక్
ఇరాక్ భూభాగంలో మరోసారి రాకెట్ దాడి జరిగింది. గురువారం రాత్రి కిర్కుక్ ప్రావిన్స్లో గల శిబిరంపై దాడి చేశారు. రాకెట్ దాడిని అమెరికా, ఇరాక్ భద్రతా వర్గాలు ధృవీకరించాయి. రాకెట్ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నాయి. దాడి చేసింది ఎవరనే అంశాన్ని మాత్రం ధృవీకరించలేదు.

డిసెంబర్ 27 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి రాకెట్లతో దాడులు చేయడం. కే1 స్థావరం చేసిన దాడిలో అమెరికాకు చెందిన ఒక కాంట్రాక్టర్ చనిపోయిన సంగతి తెలిసిందే. 30 రాకెట్లతో బీభత్సం సృష్టించారు. దాడి చేసింది ఇరాన్కు సమీపంలో ఉన్న కటేట్ హిజ్బుల్లా అని అమెరికా అప్పట్లో ఆరోపించింది. అయితే తర్వాత అమెరికా ప్రతీకార దాడులు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
తమ స్ధావరాలపై దాడి చేసిన కటేట్ హిజ్బుల్లాపై అమెరికా సేనలు దాడులు నిర్వహించాయి. అంతేకాదు ఇరాన్కు చెందిన ఖాసీం సొలైమానిని హతమార్చింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరిన సంగతి తెలిసిందే.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications