5 వారాల్లో రెండోసారి.. శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితి
శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి రానుంది. 5 వారాల క్రితం నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడించడంతో హింస చెలరేగింది. నిరసనాకారులతో పాటు.. పోలీసులు కూడా గాయపడ్డారు. అప్పుడు ఎమర్జెన్సీ విధించి.. వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు.

దేశంలో పరిస్థితికి అధ్యక్షుడు కారణం అనే వారు ఉన్నారు. పదవీ నుంచి దిగిపోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. వీరికి నిరసనకారులు తోడయ్యారు. కార్మిక సంఘాలు ఇవాళ సమ్మె కూడా చేపట్టాయి. శుక్రవారం నిరసనకారులు, విద్యార్థులు పార్లమెంట్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కానన్ ప్రయోగించి.. వారిని నిలువరించారు.
దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. దీంతో భద్రతా దళాలకు మరోసారి అధికారం ఇచ్చారు. శ్రీలంకలో ఆహార, ఇంధన, ఔషధాల కొరత ఉంది. విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు కరిగిపోతున్నాయి. దీంతో దేశం అల్లాడుతుంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలతో అధ్యక్షుడు మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఎమర్జెన్సీ విధించడం తప్ప మరో మార్గం కనిపించలేదు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications