యోగా: యెమెన్లో తప్ప 44 ముస్లీం దేశాలు సహా
న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో యోగా దినోత్సవం ఘనంగా జరిగిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఒక్క యెమెన్లో మాత్రం జరగలేదన్నారు. యెమెన్లో భారత రాయబార కార్యాలయం లేదని, దీంతో, అక్కడ తప్ప మిగతా అన్ని దేశాల్లో ఉత్సాహంగా నిర్వహించారన్నారు.
44కు పైగా ముస్లిం దేశాల్లోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించారన్నారు. అశాంతితో అట్టుడుకుతున్న యెమెన్లో 4 నెలల క్రితం భారత రాయబార కార్యాలయాన్ని మూసేశారని తెలిపారు.

రక్షా బంధన్ వేడుకను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించనుందనే అంశంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడలేదు. రక్షాబంధన్ నిర్వహణపై ఇటీవలి కేబినెట్ సమావేశంలో చర్చించారని, దీనికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరించే పనిని నలుగురు కేంద్రమంత్రులకు అప్పగించారని మీడియాలో వస్తున్నాయి.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications