యోగా: యెమెన్లో తప్ప 44 ముస్లీం దేశాలు సహా
న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో యోగా దినోత్సవం ఘనంగా జరిగిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఒక్క యెమెన్లో మాత్రం జరగలేదన్నారు. యెమెన్లో భారత రాయబార కార్యాలయం లేదని, దీంతో, అక్కడ తప్ప మిగతా అన్ని దేశాల్లో ఉత్సాహంగా నిర్వహించారన్నారు.
44కు పైగా ముస్లిం దేశాల్లోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించారన్నారు. అశాంతితో అట్టుడుకుతున్న యెమెన్లో 4 నెలల క్రితం భారత రాయబార కార్యాలయాన్ని మూసేశారని తెలిపారు.

రక్షా బంధన్ వేడుకను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించనుందనే అంశంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడలేదు. రక్షాబంధన్ నిర్వహణపై ఇటీవలి కేబినెట్ సమావేశంలో చర్చించారని, దీనికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరించే పనిని నలుగురు కేంద్రమంత్రులకు అప్పగించారని మీడియాలో వస్తున్నాయి.
More From
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications