Gun Fire: పులివెందులలో కాల్పుల కలకలం.. వివేకా హత్య కేసుతో లింక్..!
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనతో పులివెందుల వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ ఘర్షణ కారణంగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. భరత్ కుమార్ అనే వ్యక్తికి దిలీప్ అనే వ్యక్తి గొడవ జరిగినట్లు తెలిసింది. గొడవ ఘర్షణగా మారడంతో భరత్ దిలీప్ తో పాటు మరొకరిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మహబూబ్ భాషా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడు భరత్ కుమార్ కోసం గాలిస్తున్నారు. అయితే భరత్ కుమార్, దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించి వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో భరత్ యాదవు తన వెంట తెచ్చిన తుపాకీతో కాల్పులు జరిపారు.

భరత్ కుమార్ తమపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడని కాల్పుల్లో గాయపడిన మహబూబ్ బాషా చెప్పాడు. భరత్కుమార్ యాదవ్ను వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు గతంలో విచారించారు.

-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications