రూ.500 బెట్: నీకు అంత లేదులే అనడంతో గొడవ, లిక్కర్ సీసాతో దాడి..
వారిద్దరు ఒకరికొకరు తెలుసు. రాత్రి పూట మందు తాగుతున్నారు. కానీ ఫోన్లో లూడో గేమ్ ఆడుతున్నారు. ఆట ఆడే సమయంలో బెట్టు పెట్టడం గొడవకు కారణమైంది. రెండుసార్లు ఓడిపోయిన గోపి అనే వ్యక్తి.. మరొకరిపై మందు బాటిల్తో దాడి చేశాడు. దీంతో మరొకరు గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా బోనకల్కి చెందిన కోలా గోపి, వట్టికొండ నాగేశ్వరరావు ఇద్దరు యువకులు ఉన్నారు. సోమవారం రాత్రి గోపి, నాగేశ్వరరావు మద్యం సేవిస్తున్నారు. డ్రింక్ చేస్తూ వారు మొబైల్లో లూడో గేమ్ ఆడారు. అసలే మద్యం మత్తులో ఉన్న వారు బెట్టు కట్టి ఆడుతున్నారు. రూ.50 చొప్పున కట్టి ఆడగా... రెండుసార్లు నాగేశ్వరరావు గెలిచాడు. మూడోసారి రూ.500 అని గోపి అన్నాడు. నీకు అంత లేదు అని అనడంతో... గోపి అసహనానికి లోనయ్యాడు. అదే విషయం మీద గొడవపడ్డాడు.

Recommended Video
ఇద్దరి మధ్య వాదన కూడా జరిగింది. కోపోద్రిక్తుడైన గోపి.. మందు సీసాతో నాగేశ్వరరావుపై దాడి చేశాడు. మందు సీసాతో మెడ, పొత్తి కడుపుపై అటాక్ చేశాడు. దీంతో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగేశ్వరరావు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో బెట్టు కోసం జరిగిన డిస్కషన్ దాడి చేసేవరకు వెళ్లింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications