కోయిలకొండలో కదల్లేని స్థితిలో చిరుతపులి కలకలం: బర్రెల ప్రతి దాడిలో గాయలు
మహబూబ్నగర్: జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో ఓ చిరుతపులి ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది. అయితే, దానికి రెండు కాళ్లకు గాయాలు ఉండటంతో అది నడవలేని స్థితిలో ఉండిపోయింది.
Recommended Video
ఆ చిరుతను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కొందరు స్థానికులు ఆ చిరుతకు ఓ పాత్రలో నీరు అందించడంతో తాగింది. చిరుతను లేపేందుకు కొందరు గ్రామస్తులు ప్రయత్నించినా ఫలించలేదు.

సమాచారం అందండంతో చిరుత ఉన్న ప్రాంతానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. హైదరాబాద్ తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా, గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని.. ఈ క్రమంలో బర్రెలు ఎదురుదాడి చేసి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
చిరుతపులిని చూసేందుకు అక్కడికి భారీగా ప్రజలు చేరుకున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో పులులు గ్రామాల్లోకి అప్పుడప్పుడు వస్తున్నాయి.
A clash with a buffalo left a leopard badly injured in Mahabubnagar. Forest officials rescued the wild and shifted it for treatment. #Telangana pic.twitter.com/GxDr9ucdTH
— Aashish (@Ashi_IndiaToday) June 10, 2021
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications