Lok Sabha Election 2024: మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.81 శాతం పోలింగ్ నమోదు..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదు అయింది. వరంగల్ నియోజకవర్గంలో 41. 23 శాతం, మహబూబాబాద్ నియోజకవర్గంలో 48.81 శాతం, ఖమ్మంలో 50.63, నల్గొండ 48.48, భువనగిరి 46. 49, మహబూబ్ నగర్ 45.84,
నాగర్ కర్నూల్ 45.88 శాతం పోలింగ్ నమోదు అయింది.
జహీరాబాద్ నియోజకవర్గంలో 50.71 శాతం, చేవెళ్లలో 34. 56 శాతం, మల్కాజిగిరిలో 27.69, సికింద్రాబాద్ లో 24.91, హైదరాబాద్ లో 19.37,
కరీంనగర్ 45.11 శాతం, ఖమ్మం 50.63 శాతం, మెదక్ 46. 72 శాతం, నిజామాబాద్ 45.67 శాతం, పెద్దపల్లి 44.87 శాతం పోలింగ్ నమోదయింది.

More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications