గవర్నర్ హెచ్చరిక: చెత్త ఎత్తిన రకుల్, వెంకీ (పిక్చర్స్)
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు, అదికారులు, సినీతారలు మమేకం అవుతున్నారు.
ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజధానిలోని నాలాలపై ఆక్రమణలను తొలగించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు నరసింహన్ చెప్పారు.

గాంధీతాతా నగర్లో గవర్నర్
స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా శనివారం ఆనంద్ నగర్కాలనీలో కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ నరసింహన్ మూడు కాలనీలకు చెందిన ప్రజల సమస్యలను తెలుసుకొని ఆయా సమస్యల పరిష్కారం చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పద్మావతి కాలనీ పార్కులో గవర్నర్
కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రథమ పౌరుడు అపరిశుభ్రంగా ఉన్న రెండు ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసున్న వెంటనే శుభ్రం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆనంద్ నగర్ కాలనీలో గవర్నర్
గవర్నర్ చెప్పిందే తడవుగా శనివారం రాత్రి నుంచే జేసీబీలు, లారీల సహాయంతో మసీదు పక్కన ఉన్న ప్రైవేట్ స్థలంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను, దుర్గంధాన్ని తొలగించారు. అదే తరహాలో వెంకటరమణకాలనీ పార్కు-2 స్థలంలో దుర్గంధభరితంగా ఉన్న చెత్తాచెదారాన్ని అధికారులు హడావుడిగా శుభ్రం చేశారు.

పోచారం, కిషన్ రెడ్డి
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

పోచారం, కిషన్ రెడ్డి
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

హరీష్ రావు
ఆదివారం నాడు ఎన్బీకే కాలనీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు.

పద్మా దేవేందర్ రెడ్డి
ఆదివారం నాడు పటాంచెరువులో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి

గవర్నర్ హెచ్చరిక: చెత్త ఎత్తిన రకుల్, వెంకీ (పిక్చర్స్)
ఆదివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్.

గవర్నర్ హెచ్చరిక: చెత్త ఎత్తిన రకుల్, వెంకీ (పిక్చర్స్)
ఆదివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు జీవిత, హీరో రాజశేఖర్ తదితరులు.

హామీ
ఆదివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కోసం టాలీవుడ్ ప్రముఖులతో ప్రమాణం చేపిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

వెంకటేష్
ఆదివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications