అవసరం లేదు: డిజిటల్ చెల్లింపులు చేసేవారికి కేంద్రం తీపికబురు
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పెట్రో పంపు యజమానులకు, వాహనదారులకు శుభవార్త చెప్పారు. పెట్రోల్ బంకుల్లో ఏటీఎం కార్డుల ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి ఆయన తీపి కబురు అందించారు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పెట్రో పంపు యజమానులకు, వాహనదారులకు శుభవార్త చెప్పారు. పెట్రోల్ బంకుల్లో ఏటీఎం కార్డుల ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి ఆయన తీపి కబురు అందించారు.
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసేవారిపై ఛార్జీల భారం ఉండదని ఆయన గురువారం చెప్పారు.

పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసేందుకు కార్డులను ఉపయోగించేవారిపై ఛార్జీల భారం ఉండదని, లావాదేవీల ఛార్జీలను బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లు భరిస్తాయన్నారు. ఈ నిర్ణయం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు.
మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)తో వినియోగదారులను ఇబ్బంది పెట్టమని చెప్పారు. రిటైల్ ఔట్లెట్లు (పెట్రోలు పంపులు)ను కూడా దీని పరిధి నుంచి బయటే ఉంచుతామన్నారు. లావాదేవీల ఛార్జీలను ఏవిధంగా పంపిణీ చేసుకోవాలో బ్యాంకులు, ఓఎంసీలు నిర్ణయించుకుంటాయని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications