నెలలు నిండని శిశువుకు కేర్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స(పిక్చర్స్)
హైదరాబాద్: పూర్తిగా నెలలు నిండకుండా పుట్టి.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి కేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కృత్రిమ శ్వాసనాళాలను ఏర్పాటు చేసి చిన్నారికి ఉపశమనం కలిగించారు.
ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను కేర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఎన్ విష్ణుస్వరూప్రెడ్డి మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి చెందిన షరీఫ్ ఫాతిమా అనే మహిళ 33 వారాలలోనే ఓ శిశువుకు జన్మనిచ్చింది.
చిన్నారి పుట్టినప్పటినుంచి శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీంతో బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం శ్వాసనాళాల్లో సమస్యలున్నాయని గుర్తించారు.
ఏడు వేల మందిలో అరుదుగా ఒకరికి వచ్చే బైలాట్రల్ కోవనల్ ఆర్టీసియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రహించామని ఆయన పేర్కొన్నారు.
ఈ సమస్యను అధిగమించేందుకు అరుదైన ఎండోస్కోపిక్ సర్జరీని నిర్వహించి కృత్తిమంగా శ్వాస నాళాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని విష్ణుస్వరూప్రెడ్డి అభినందించారు.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స
పూర్తిగా నెలలు నిండకుండా పుట్టి.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి కేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స
కృత్రిమ శ్వాసనాళాలను ఏర్పాటు చేసి చిన్నారికి ఉపశమనం కలిగించారు.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స
ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను కేర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఎన్ విష్ణుస్వరూప్రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స
హైదరాబాద్ నగరానికి చెందిన షరీఫ్ ఫాతిమా అనే మహిళ 33 వారాలలోనే ఓ శిశువుకు జన్మనిచ్చింది.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స
చిన్నారి పుట్టినప్పటినుంచి శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీంతో బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్కు తరలించారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications