అన్ని జిల్లాల్లో సైబర్ వింగ్స్: అనురాగ్ శర్మ
అన్ని జిల్లాల్లో సైబర్ వింగ్స్: అనురాగ్ శర్మ
ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీల్ని ప్రొత్సహిస్తున్న నేపథ్యంలో ఆనలైన మోసాల బారినపడకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బందిపై ఉందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రతి జిల్లాలో త్వరలో సైబర్ వింగ్ ఏర్పా టు చేస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీ, నగదు రహిత లావాదేవీలు అనే అంశంపై సీఐడీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆన లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రతల్ని వివరిస్తూ రూపొందించిన పోస్టర్ ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నవారి నుంచి డాటా దొంగిలిస్తూ హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications