అన్ని జిల్లాల్లో సైబర్ వింగ్స్: అనురాగ్ శర్మ
అన్ని జిల్లాల్లో సైబర్ వింగ్స్: అనురాగ్ శర్మ
ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీల్ని ప్రొత్సహిస్తున్న నేపథ్యంలో ఆనలైన మోసాల బారినపడకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బందిపై ఉందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రతి జిల్లాలో త్వరలో సైబర్ వింగ్ ఏర్పా టు చేస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీ, నగదు రహిత లావాదేవీలు అనే అంశంపై సీఐడీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆన లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రతల్ని వివరిస్తూ రూపొందించిన పోస్టర్ ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నవారి నుంచి డాటా దొంగిలిస్తూ హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications