భారత్-ఆసిస్ మ్యాచ్: హైద్రాబాద్లో జెర్సీలతో(పిక్చర్స్)
హైదరాబాద్: భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా పలు దుకాణాలు టీమిండియా జెర్సీలు, టీమిండియా మిఠాయిలతో నిండిపోయాయి.
హైదరాబాద్, ముంబై, కాన్పూర్, ఢిల్లీ, బెంగళూరు, రాంచీ.. ఇలా ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. బట్టల షాపుల్లో ఆసిస్, భారత్ జెర్సీలు కనిపిస్తున్నాయి.
మిఠాయి దుకాణాల్లో ధోనీ, కోహ్లీ, శిఖర్ ధావన్... పేర్లతో స్వీట్స్ కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఇలా ఏర్పాటు చేసిన కొన్ని దృశ్యాలు....
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా హైదరాబాదులోని ఓ బట్టల దుకాణం ముందు ఆసిస్, భారత్ జెర్సీలతో ఉన్న వాటిని చూస్తున్న దృశ్యం.
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా హైదరాబాదులోని బట్టల దుకాణం ముందు ఆసిస్, భారత జెర్సీలతో ఇలా...
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా హైదరాబాదులోని బట్టల దుకాణం ముందు ఆసిస్, భారత జెర్సీలతో ఇలా...
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా హైదరాబాదులోని ఓ బట్టల దుకాణం ముందు ఆసిస్, భారత్ జెర్సీలతో ఉన్న వాటిని చూస్తున్న దృశ్యం.