నయీం నన్నే బెదిరించాడు, డ్రైవర్ను కిడ్నాప్ చేశాడు, కిరణ్ రెడ్డికి చెప్పా: ఈటెల
గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ గతంలో ఫోన్లో తననే బెదిరించాడని, తన డ్రైవర్ను కిడ్నాప్ చేశాడని మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. ఈ విషయాన్ని తాను నాటి సీఎం కిరణ్కు చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు.
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ గతంలో ఫోన్లో తననే బెదిరించాడని, తన డ్రైవర్ను కిడ్నాప్ చేశాడని మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. ఈ విషయాన్ని తాను నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు.
ఫ్లోర్ లీడర్గా ఉన్న తాను మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. అలాంటి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు నయీం విషయంలో తమ పైన విమర్శలు చేయడాన్ని ప్రజలు హర్షించరని ఈటెల అన్నారు.

అక్రమాలపై సభాసంఘం వేయాలి: భట్టి
మిషన్ భగీరథలో అక్రమాలు జరుగుతున్నందున వెంటనే సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క వేరుగా డిమాండ్ చేశారు.
టెండర్ల విధానంలో కూడా అక్రమాలు జరిగాయని మిషన్ కాకతీయలోనూ ఈ-ప్రొక్యూర్ విధానంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని భట్టి ఆరోపించారు. వీటిపై ఎలాంటి సమాధానం చెప్పకుండానే సభ వాయిదా వేయడం దుర్మార్గమఅన్నారు. అక్రమాలపై సీబీసీఐడీతో దర్యాప్తు చేయాలన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications