నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు అక్కడికక్కడే మృతి..
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో.. అందులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.
డిచ్పల్లి పోలీస్స్టేషన్ ఎదుట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలానికి చెందిన రాఘవేందర్(36), దీప్తి(34) దంపతులు తమ తేజస్ (10), సిగ్న(4)గా గుర్తించారు. వీరంతా కారులో హైదరాబాద్ నుంచి కోటగిరి వెళ్తున్నారు.

అదే సమయంలో నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో రాఘవేందర్, దీప్తిలతో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications