ప్రాణహాని ఉందని మధ్యాహ్నమే ఫిర్యాదు: రాత్రి జగిత్యాలలో తుపాకీతో కాల్చి వ్యక్తి హత్య
జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
మృతుడిని హైదరాబాదులోని ముషీరాబాద్కు చెందిన సత్యనారాయణ గౌడ్గా గుర్తించారు. అతను ఓ కాంట్రాక్టర్ అని కూడా తెలుస్తోంది.
అతను పండుగ కోసం దర్మపురి వెళ్లాడు. అక్కడ అతనిపై కాల్పులు జరగడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. తనకు ప్రాణహానీ ఉందని మృతుడి మధ్యాహ్నమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications