కుషాయిగూడ ఈసీనగర్లో కాల్పుల కలకలం, ఇద్దరికి గాయాలు
నగరంలోని కుషాయిగూడ పరిధిలో ఉన్న ఈసీనగర్లో శుక్రవారం తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్ స్థలం వివాదంలో బీహార్కు చెందిన వ్యక్తులకు, స్థానికులకు మధ్య ఘర్షణ ఈ కాల్పులకు దారితీసిం
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పరిధిలో ఉన్న ఈసీ నగర్లో శుక్రవారం తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్ స్థలం వివాదంలో బీహార్కు చెందిన వ్యక్తులకు, స్థానికులకు మధ్య ఘర్షణ ఈ కాల్పులకు దారితీసింది.
ఈ ఘర్షణలో బీహార్కు చెందిన గజరాజ్ సింగ్ తపంచా తీసి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మౌలాలికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

కాల్పుల సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన గజరాజ్ సింగ్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడి ఇంట్లోంచి మరో నాలుగు తపంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications