కుషాయిగూడ ఈసీనగర్లో కాల్పుల కలకలం, ఇద్దరికి గాయాలు
నగరంలోని కుషాయిగూడ పరిధిలో ఉన్న ఈసీనగర్లో శుక్రవారం తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్ స్థలం వివాదంలో బీహార్కు చెందిన వ్యక్తులకు, స్థానికులకు మధ్య ఘర్షణ ఈ కాల్పులకు దారితీసిం
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పరిధిలో ఉన్న ఈసీ నగర్లో శుక్రవారం తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్ స్థలం వివాదంలో బీహార్కు చెందిన వ్యక్తులకు, స్థానికులకు మధ్య ఘర్షణ ఈ కాల్పులకు దారితీసింది.
ఈ ఘర్షణలో బీహార్కు చెందిన గజరాజ్ సింగ్ తపంచా తీసి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మౌలాలికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

కాల్పుల సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన గజరాజ్ సింగ్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడి ఇంట్లోంచి మరో నాలుగు తపంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications