హెచ్సియులో మరో దారుణం: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రవీణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో అతను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హెచ్సియులో అతను ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తున్నాడు.
ప్రవీణ్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. అతని మరణానికి కారణాలు తెలియడం లేదు. ప్రవీణ్ మహబూబ్నగర్ జిల్లా షాబాద్ మండలానికి చెందినవాడు. వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన మరుపునకు రాక ముందే హెచ్సియులో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రవీణ్ ఎంఎఫ్ఎ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విశ్వవిద్యాలయంలోని ఎల్ బ్లాక్లో గల తన గదిలో అతను శనివారం తెల్లవారు జామున ఉరేసుకున్నాడు. నెల రోజుల క్రితమే ప్రవీణ్ విశ్వవిద్యాలయంలో చేరాడు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications