మా పదవులు: తెలంగాణలో ఐపీఎస్ వర్సెస్ ఐఏఎస్, కేసీఆర్కు షాక్
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్ల మధ్య వివాదం కనిపిస్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ను నియమించడం పట్ల ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవాలని ఐఏఎస్లు నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ కావాలని ఐ అండ్ పీఆర్ కమిషనర్కు ఐఏఎస్లు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే పౌరసరఫరాల శాఖ కమిషనర్గా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ను నియమించారు. ఇప్పటికే సాంఘీక సంక్షేమ శాఖలో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పని చేస్తున్నారు. త్వరలో ట్రాన్సుపోర్టు కమిషనర్గా కూడా మరో ఐపీఎస్ అధికారిని నియమిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్లు సీఎంను కలిసి పూర్తి విషయాలు వెల్లడించాలని భావిస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications