రాహుల్ సిప్లిగంజ్ పాట కేసీఆర్ వినలేదా?ఆస్కార్ విజేతకు గుర్తింపు ఇదేనా?నిలదీసిన రేవంత్ రెడ్డి.!
హైదరాబాద్ : ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రపంచ అత్యున్నత పాటగాడుగా ఆస్కార్ అందుకున్న రాహల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం సికింద్రాబాద్ బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లాంఛింగ్, బ్రోచర్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.


పార్టీ తరపున 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ కు కోటి రూపాయల నగదును బహుమతి ఇస్తామన్నారు. జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ఉంటుందని, ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని విద్యార్ధులు, యువతకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications