వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాంటి ప్రచారాలు ఎవరూ నమ్మవద్దు, ఏం చేసినా ప్రకటిస్తాం: జనసేన

|
Google Oneindia TeluguNews

Recommended Video

జనసేన బహిరంగ సభ : ప్రజల్లో హాట్ టాపిక్

హైదరాబాద్: జనసేన పార్టీకి సంబంధించిన కమిటీలు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ స్పందించింది. కమిటీలపై వచ్చిన వార్తలు అవాస్తవం అని పేర్కొంది.

పార్టీ కమిటీల నియామకంపై కసరత్తు కొనసాగుతోందని ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. త‌మ‌ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొంది. ఇటువంటి ప్రచారాలన్నీ ఎవరూ నమ్మొద్ద‌ని, ఏళ్ల తరబడి కష్టపడుతున్న నిజమైన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని పేర్కొంది.

Jana Sena Party condemns committees

పార్టీ శ్రేణులు ఎటువంటి గందరగోళానికి గురికావొద్దని సూచించింది. కాగా, సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన పార్టీపై పుకార్లు వచ్చాయి. కొన్ని రోజులుగా జ‌న‌సేన క‌మిటీలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్రచారం జరిగింది.

English summary
Jana Sena Party on Tuesday condemned committees. Jana Sena released a press note in Twitter over rumors on committees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X