నోట్ల రద్దు నేపథ్యంలో జూపల్లి ఆదేశాలు
హైదరాబాద్: నోట్ల రద్ధు నేపథ్యంలో ఆసరా పెన్షన్ల పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆసరా పెన్షన్లు, ఉపాదిహామీ పనులు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు పై ఖైరతాబాద్ లోని ఈజీఎంఎం లో సమీక్ష నిర్వహించారు. గత నెలలోనే ప్రభుత్వం విడుదల చేసినప్పటికి ఉపాధిహామీ కూలీ చెల్లింపులో నోట్ల రద్దు వల్ల జాప్యం జరిగిందని, ఆసరా పెన్షన్లలో ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications