కేసీఆర్తో కోమటిరెడ్డి భేటీ.. నియోజకవర్గ సమస్యలపై చర్చించారట..?
హైదరాబాద్ : తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి .. బీజేపీలోకి నేతలు చేరుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం కావడం చర్చానీయాంశమైంది. అయితే తాను నియోజకవర్గ సమస్యలపై చర్చించానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరో మూడురోజుల్లో మరోసారి భేటీ అవుతానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం కేసీఆర్పై ఒంటికాలిపై లేచే .. కోమటిరెడ్డి భేటీ కావడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

రాష్ట్రంలో చేరికల పర్వం కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్తో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ప్రగతి భవన్లో కేసీఆర్తో వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు, మూడురోజుల్లో మళ్లీ సమావేశమవుతానని స్పష్టంచేశారు. దీంతో ఏం చర్చించారో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాను కేసీఆర్తో నియోజకవర్గ సమస్యలపై చర్చించినట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గ సాగునీరు, తాగునీరు సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. తన నియోజకర్గ సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్తో భేటీ అయినట్టు పేర్కొన్నారు. మరో మూడురోజుల్లో సమావేశమవుతానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications