నిధులు కోరాం: స్మృతి ఇరానీతో కేటీఆర్ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంటల తారక రామారావు మంగళవారం కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. ఆమెతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో చేనేత సమస్యలపై ఆమెతో చర్చించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను ఆమెకు వివరించామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుందని చెప్పామన్నారు. రాష్ట్రానికి కొత్తగా క్లస్టర్లు ఇవ్వాలని కోరామన్నారు.

వీటి వల్ల ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. మరమగ్గాల ఆధునికీకరణకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ఎనిమిది వేల మరమగ్గాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరినట్లు తెలిపారు. ఇందుకు స్మృతి సానుకూలంగా స్పందించారన్నారు. నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం రూ.12 వందల కోట్లతో ప్రారంభించిన పథకాల గురించి వివరించామన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications