ఆదివారం అదృశ్యమైన చిన్నారులు సురక్షితంగా ఇంటికి చేరారు(ఫోటోలు)
హైదరాబాద్: సికింద్రాబాద్లోని వారాసిగూడలో ఆదివారం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఇంటికి చేరారు. అడిక్మెట్లో చిన్నారులను గమనించిన చిలకలగూడ పోలీసులు సోమవారం సాయంత్రం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే, ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారులు ఎలా అదృశ్యమయ్యారో ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అదివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా కనిపించలేదు.

దీంతో చిన్నారుల తల్లిదండ్రులు స్ధానికంగా అంతా గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం పూట చిత్తుకాగితాలు ఏరుకునేవారు అక్కడ కనిపించారనీ ఒకవేళ వారే ఎత్తుకుని వెళ్లి ఉండవచ్చని స్ధానికులు పోలీసులుకు వివరించారు.

ఒకే ఇంటికి చెందిన ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడంతో ఈ సంఘటన స్ధానికంగా ఆదివారం కలకలం సృష్టించింది.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications