గుడుంబాపై ఆబ్కారీ అధికారుల కొరడా: ఎమ్మెల్యే సోదరి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని ధూల్పేటలో జరిపిన దాడుల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోదరిని ఆబ్కారీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 20 నుంచి 26వ తేదీవరకు వారం రోజులుగా అక్కడ చేసిన దాడుల్లో మొత్తం 56కేసులు నమోదు చేసి, 37మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ధూల్పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.కనకదుర్గ తెలిపారు.
అరెస్టు చేసిన వారిలో గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ సోదరి కూడా ఉన్నట్లు ఆమె వివరించారు. జిల్లా డీసీ ఎం.ఎం.ఏ.ఫరూఖీ ఆదేశాల మేరకు ఆ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8.6కిలోల గంజాయి, 16.25లీటర్ల కల్తీ కల్లు, 1852 లీటర్ల గుడుంబాలను స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా, 6.3లీటర్ల అక్రమ మద్యం, 11.05 లీటర్ల బీరు, 15150 లీటర్ల గుడుంబా ముడిసరుకు(వాష్), 345కిలోల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కనకదుర్గ వివరించారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications