కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం ఎమ్మెల్యే దీక్ష
కల్వకుర్తి: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరుతూ అఖిల పక్షం చేపట్టిన దీక్ష న్యాయమైందని, ప్రభుత్వం వెంటనే స్పందించి డివిజన్ ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్లు కోరారు.
బుధవారం కల్వకుర్తి పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కల్వకుర్తిని డివిజన్గా ఏర్పాటు చేయాలని వంశీచంద్ రెడ్డి నిరవధిక దీక్ష చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి దీక్షకు పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు తరలివచ్చారు.
More From
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications