కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం ఎమ్మెల్యే దీక్ష
కల్వకుర్తి: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరుతూ అఖిల పక్షం చేపట్టిన దీక్ష న్యాయమైందని, ప్రభుత్వం వెంటనే స్పందించి డివిజన్ ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్లు కోరారు.
బుధవారం కల్వకుర్తి పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కల్వకుర్తిని డివిజన్గా ఏర్పాటు చేయాలని వంశీచంద్ రెడ్డి నిరవధిక దీక్ష చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి దీక్షకు పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు తరలివచ్చారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications