లోకేష్పై ఆధారాలు లేకుంటే బట్టలూడదీసి కొడతారు: పవన్పై మోత్కుపల్లి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం మండిపడ్డారు. ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారో చెప్పాలని ప్రశ్నించారు.
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన, ఏపీ మంత్రి నారా లోకేశ్ పైన విమర్శలు సరికాదన్నారు. చంద్రబాబుని గొప్ప నేతగా మొన్నటి వరకు ప్రశంసించిన పవన్ హఠాత్తుగా మాట మార్చడం వెనుక కారణం ఏమిటన్నారు.

పవన్.. ఎంత ప్యాకేజీకు అమ్ముడు పోయావు? లోకేశ్ పైన చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయా అని నిలదీశారు. లోకేశ్ పైన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు కనుక లేకపోతే బట్టలూడదీసి మరి ప్రజలు కొడతారంటూ పవన్ని హెచ్చరించారు. నాడు ప్రజారాజ్యం పార్టీ పేరిట టికెట్టు అమ్ముకున్న మీరా నీతులు చెప్పేదని ధ్వజమెత్తారు.
More From
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications