లోకేష్పై ఆధారాలు లేకుంటే బట్టలూడదీసి కొడతారు: పవన్పై మోత్కుపల్లి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం మండిపడ్డారు. ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారో చెప్పాలని ప్రశ్నించారు.
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన, ఏపీ మంత్రి నారా లోకేశ్ పైన విమర్శలు సరికాదన్నారు. చంద్రబాబుని గొప్ప నేతగా మొన్నటి వరకు ప్రశంసించిన పవన్ హఠాత్తుగా మాట మార్చడం వెనుక కారణం ఏమిటన్నారు.

పవన్.. ఎంత ప్యాకేజీకు అమ్ముడు పోయావు? లోకేశ్ పైన చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయా అని నిలదీశారు. లోకేశ్ పైన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు కనుక లేకపోతే బట్టలూడదీసి మరి ప్రజలు కొడతారంటూ పవన్ని హెచ్చరించారు. నాడు ప్రజారాజ్యం పార్టీ పేరిట టికెట్టు అమ్ముకున్న మీరా నీతులు చెప్పేదని ధ్వజమెత్తారు.
More From
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications