టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ క్యాండెట్.. బోధన్లో లాఠీచార్జీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. అలాగే 2,647 వార్డులు, 382 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 12,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మునిసిపల్ ఓటర్లు 53.50 లక్షలు... 80 వార్డులు, 3 డివిజన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఇవాళ సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పేపర్లను స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. ఈ నెల 25వ తేదీన ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. అదేరోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు.
READ MORE













Click it and Unblock the Notifications