కెసిఆర్తో విభేదాల్లేవు: దేవీప్రసాద్ స్పష్టీకరణ

పిఆర్సీ విషయంలో రెండు రాష్ట్రాలకు ఒకే నిబంధనను వర్తింపజేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. సోమవారంనాడు ఆయన సంగారెడ్డిలోని టిఎన్జీవో కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన విషయంలో ఆరు నెలల కిందట ఏర్పాటైన కమలనాథన్ కమిటీ కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణలో పనిచేస్తున్న 40 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియ వేగవంతం చేయకపోతే మరో ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు.
మీడియా సమావేశంలో టిఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications