తెలంగాణ టిడిపిలో రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ వైపు: ఎర్రబెల్లి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని, కేవలం టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని టిఆర్ఎస్ నేత.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని, కేవలం టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.
తెలంగాణలో టిడిపి నేతలలో రేవంత్ రెడ్డి మినహా ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర రెడ్డి అందరు కూడా తెరాస వైపే ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్కు ఏపీలో కూడా క్రేజ్ ఉందని చెప్పారు.

కాగా, ఇటీవల మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టిఆర్ఎస్, బిజెపిలతో పొత్తు ఉంటుంది కానీ కాంగ్రెస్తో మాత్రం కలమని చెప్పారు. మరోవైపు రేవంత్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు.
More From
-
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications