మరాఠా భవన్, దేశ రాజకీయాలపై చర్చ: కెసిఆర్తో శరద్ పవార్ భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) అధినేత శరద్పవార్ మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటసేపు వీరి మధ్య సమావేశం జరిగింది.
ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయన మర్యాదపూర్వకంగా కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా పవర్కు ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారిద్దరూ సమావేశమమయ్యారు.
హైదరాబాద్లో మరాఠా భవన్ నిర్మించాలని పవార్ కోరారు. అలాగే జనవరి 16న హైదరాబాద్లో నిర్వహిస్తున్న మార్వాడి సమ్మేళనానికి హాజరుకావాలని కోరగా, ఈ రెండింటికీ కేసీఆర్ అంగీకరించారు. టిఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రి జగదీశ్రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిణామాలు ఇతర అంశాలపై కేసీఆర్, పవార్లు చర్చించినట్లు తెలిసింది.
కెసిఆర్తో పవార్ భేటీ
మాజీ కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) అధినేత శరద్పవార్ మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటసేపు వీరి మధ్య సమావేశం జరిగింది.
కెసిఆర్తో పవార్ భేటీ
ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయన మర్యాదపూర్వకంగా కేసీఆర్ను కలిశారు.
కెసిఆర్తో పవార్ భేటీ
ఈ సందర్భంగా పవర్కు ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారిద్దరూ సమావేశమమయ్యారు.
కెసిఆర్తో పవార్ భేటీ
హైదరాబాద్లో మరాఠా భవన్ నిర్మించాలని పవార్ కోరారు. అలాగే జనవరి 16న హైదరాబాద్లో నిర్వహిస్తున్న మార్వాడి సమ్మేళనానికి హాజరుకావాలని కోరగా, ఈ రెండింటికీ కేసీఆర్ అంగీకరించారు.
కెసిఆర్తో పవార్ భేటీ
టిఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రి జగదీశ్రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కెసిఆర్తో పవార్ భేటీ
రాష్ట్ర, దేశ రాజకీయ పరిణామాలు ఇతర అంశాలపై కేసీఆర్, పవార్లు చర్చించారు.
కెసిఆర్తో పవార్ భేటీ
మాజీ కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) అధినేత శరద్పవార్ మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటసేపు వీరి మధ్య సమావేశం జరిగింది.
కెసిఆర్తో పవార్ భేటీ
ఈ సందర్భంగా పవర్కు ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారిద్దరూ సమావేశమమయ్యారు.