తారామతిలో 'తెలంగాణ ఆర్ట్' అద్భుతం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని చిత్రకారుల నైపుణ్యాన్ని దేశ విదేశాలకు చాటేందుకు నగరంలోని చారిత్రాత్మకమైన తారామతి బారాదారిలో ఆర్ట్ ఎట్ తెలంగాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలాహాదారు పాపారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆయనతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, దర్శకుడు నర్సింగ్ రావు ఇందులో పాల్గొన్నారు. చిత్రకారులు లక్ష్మణ్ గౌడ్, సూర్యప్రకాశ్, గౌరీశంకర్, వైకుంఠం, దేవరాజ్, డీఎల్ఎన్ రెడ్డి, దారోజ్, రవీందర్రెడ్డి, చింతల జగదీశ్, కవిత, నరేంద్రరాయ్ ఆధ్వర్యంలో జరిగింది.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
తెలంగాణ ప్రాంతంలోని చిత్రకారుల నైపుణ్యాన్ని దేశ విదేశాలకు చాటేందుకు నగరంలోని చారిత్రాత్మకమైన తారామతి బారాదారిలో ఆర్ట్ ఎట్ తెలంగాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలాహాదారు పాపారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
ఆయనతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, దర్శకుడు నర్సింగ్ రావు ఇందులో పాల్గొన్నారు. చిత్రకారులు లక్ష్మణ్ గౌడ్, సూర్యప్రకాశ్, గౌరీశంకర్, వైకుంఠం, దేవరాజ్, డీఎల్ఎన్ రెడ్డి, దారోజ్, రవీందర్రెడ్డి, చింతల జగదీశ్, కవిత, నరేంద్రరాయ్ ఆధ్వర్యంలో జరిగింది.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన దాదాపు 90 మంది చిత్రకారులు పాల్గొన్నారు. అక్టోబర్ ఆరో తేదీ వరకు జరగనుంది.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
ఈ కార్యక్రమంలో వేసిన పలువురు వేసిన పెయింటింగ్స్ను నగరంలో జరగనున్న 11వ మెట్రోపాలిటన్ సదస్సులో ప్రదర్శించనున్నారు.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
అక్టోబర్ 12వ తేదీన ఆర్టిస్టులకు సంబంధించి ఓ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రకారులు ఎక్కాయాదగిరి, అంజనీరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
తెలంగాణ ప్రాంతంలోని చిత్రకారుల నైపుణ్యాన్ని దేశ విదేశాలకు చాటేందుకు నగరంలోని చారిత్రాత్మకమైన తారామతి బారాదారిలో ఆర్ట్ ఎట్ తెలంగాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలాహాదారు పాపారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ఆర్ట్ క్యాంప్
ఆయనతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, దర్శకుడు నర్సింగ్ రావు ఇందులో పాల్గొన్నారు. చిత్రకారులు లక్ష్మణ్ గౌడ్, సూర్యప్రకాశ్, గౌరీశంకర్, వైకుంఠం, దేవరాజ్, డీఎల్ఎన్ రెడ్డి, దారోజ్, రవీందర్రెడ్డి, చింతల జగదీశ్, కవిత, నరేంద్రరాయ్ ఆధ్వర్యంలో జరిగింది.