పోలియో చుక్కలు వేసిన విమలానర్సింహన్(పిక్చర్స్)
హైదరాబాద్: రెండో విడత పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లోని దర్బార్ హాల్లో గవర్నర్ నర్సింహన్ సతీమణి విమలా నర్సింహన్ పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం జరిగిన రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమంలో 9,33,479 మంది చిన్నారులకు చుక్కలు వేసినట్లు అధికారులు తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువగా 93.9 శాతం ఫలితం సాధించామన్నారు.
విమలా నర్సింహన్
రెండో విడత పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లోని దర్బార్ హాల్లో గవర్నర్ నర్సింహన్ సతీమణి విమలా నర్సింహన్ పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు.
విమలా నర్సింహన్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం జరిగిన రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమంలో 9,33,479 మంది చిన్నారులకు చుక్కలు వేసినట్లు అధికారులు తెలిపారు.
విమలా నర్సింహన్
నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువగా 93.9 శాతం ఫలితం సాధించామని అధికారులు తెలిపారు.
విమలా నర్సింహన్
రెండో విడత పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లోని దర్బార్ హాల్లో గవర్నర్ నర్సింహన్ సతీమణి విమలా నర్సింహన్ పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు.